ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. APPSC గ్రూప్-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్.. రెపో రేటు పెరిగే ఛాన్స్
భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు.. విభేదాలు పరిష్కరించుకోవాలని ఆకాంక్ష
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ నేపథ్యంలో ఆ దేశ రాయబారి జు ఫీహాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాలు పొరుగు మిత్ర దేశాలుగా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ సహకారం, ద్వైపాక్షిక అంశాలు, దీర్ఘకాలిక ప్రయోజనాల విషయంలో భారత్తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జు ఫీహాంగ్ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, సహకారం ద్వారా భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.