మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / PGRSలో పెరుగుతున్న ఫిర్యాదులు.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు
PGRSలో పెరుగుతున్న ఫిర్యాదులు.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు
AP TODAY
AP TODAY

September 7, 2026

 

PGRSలో పెరుగుతున్న ఫిర్యాదులు.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు

అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రతి వారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమానికి ఫిర్యాదులు పెరుగుతుండటంపై ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య వెలువడింది. ఫిర్యాదుల సంఖ్య పెరగడం వల్ల ప్రజలకు తమ సమస్య ఎక్కడికి వెళ్లి పరిష్కారం పొందుతుందనే అవగాహన వస్తోందని సంతోషపడాలా.. లేక అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజల సమస్యల పరిష్కార బాధ్యతను కలెక్టర్ స్వయంగా తీసుకోవాల్సి వస్తోందని బాధపడాలో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యాత ప్రశ్నించారు.

“అధికారులు సరిగ్గా పనిచేస్తే ప్రతి చిన్న సమస్య కోసం ప్రజలు PGRS వరకు రావాల్సిన అవసరం ఉండదు” అనే అభిప్రాయం వ్యక్తమైంది. IAS స్థాయి అధికారి ప్రతి చిన్న సమస్యపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం అనేది, సమస్య పరిష్కారానికి ఉన్న యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.

అలాగే ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు మూడు దశల వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. స్టేజ్–1లో సచివాలయ స్థాయి, స్టేజ్–2లో మండల స్థాయి, స్టేజ్–3లో డివిజన్ స్థాయిగా సమస్యలను విభజించి, ఆయా స్థాయిల్లోనే పరిష్కరించే విధానం అమలు చేయాలని కోరారు.

ఇలా చేస్తే క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులు, అధికారులు తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించే అవకాశం ఉంటుందని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజల సమస్యలు మరింత త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమైంది.

“ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి.. PGRSకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గాలి.. ప్రతి సమస్య కోసం కలెక్టర్ స్థాయి అధికారి వరకు ప్రజలు రావాల్సిన పరిస్థితి లేకుండా కింది స్థాయిలోనే అధికారులు స్పందించాలి” అనే సందేశాన్ని ఈ వ్యాఖ్య స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement