ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. APPSC గ్రూప్-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్.. రెపో రేటు పెరిగే ఛాన్స్
లిక్కర్ షాపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30న లాటరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెన్యూవల్ కాని లైసెన్సులకు సంబంధించిన మద్యం దుకాణాలను కొత్తగా అర్హులైన వారికి కేటాయించేందుకు సెప్టెంబర్ 30న లాటరీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
లైసెన్సులను నిర్ణీత గడువులో రెన్యూవల్ చేసుకోని షాపులకు సంబంధించిన హక్కులు ముగియనున్నాయి. అనంతరం అర్హత కలిగిన కొత్త దరఖాస్తుదారులకు అవకాశం కల్పించనున్నారు.
లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.