బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / వైఎస్ జగన్‌ను కలిసిన కేకే రాజు, తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు
వైఎస్ జగన్‌ను కలిసిన కేకే రాజు, తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు
AP TODAY
AP TODAY

5 days ago

వైఎస్ జగన్‌ను కలిసిన కేకే రాజు, తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌తో మర్యాదపూర్వక భేటీ

అమరావతి, సెప్టెంబర్ 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావులు వైఎస్ జగన్‌ను కలిశారు.

భేటీలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు జగన్‌తో చర్చించినట్లు సమాచారం.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా నాయకులు వైఎస్ జగన్‌తో కొద్దిసేపు సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement